‘నా జీవిత యాత్ర’ - టంగుటూరి ప్రకాశం పంతులు ఆత్మకథ

‘నా జీవిత యాత్ర’ అనేది ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆత్మకథ. ఇది నాలుగు భాగాలుగా ఉంది. మొదటి మూడు భాగాలు ప్రకాశం పంతులు స్వయంగా రాశారు. నాలుగో భాగం శిష్యుడు, అనుచరుడు తెన్నేటి విశ్వనాథం రాశారు. 1972లో ఎమెస్కో సంస్థ అన్ని భాగాలు కలిపి పుస్తకంగా తీసుకొచ్చారు. సుమారు 900 పేజీల పుస్తకం ఇది. దీన్ని ఇంగ్లీషులో ‘The Journey of My Life’ పేరుతో అనువదించారు. తెలుగు పుస్తకం ధర రూ.500. ఈ <a href="https://newvishalandhrabooks.com/product/tanguturi-prakasam-naa-jeevitha-yatra-%E0%B0%9F%E0%B0%82%E0%B0%97%E0%B1%81%E0%B0%9F%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%95%E0%B0%BE%E0%B0%B6%E0%B0%82-%E0%B0%A8%E0%B0%BE/">లింక్</a> ద్వారా కొనొచ్చు.



