← Back to news

రోడ్డు ప్రమాదం: నలుగురికి తీవ్రగాయాలు

By Sreenivas· 23 Aug 2026· వెల్దుర్తి
రోడ్డు ప్రమాదం: నలుగురికి తీవ్రగాయాలు

AP : కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం నేషనల్ హైవే 44 పై రెండు బైక్‌లు యాక్సిడెంట్ అయి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి కండిషన్ సీరియస్‌గా ఉండగా స్పాట్‌కు చేరుకున్న పోలీసులు అంబులెన్స్‌ పిలిపించి ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేస్ ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదం: నలుగురికి తీవ్రగాయాలు

More in Local