తీరనున్న ఆదివాసీల దశాబ్దాల కల

అనంతగిరిలో ఆదివాసీల దశాబ్దాల కల నెరవేరబోతుంది. నాలుగు గ్రామాల గిరిజన గ్రామాల గ్రామాల రవాణా కష్టాలకు తెరపడనుంది. కివర్ల పంచాయతీ పరిధి బుడ్డి గురువు నుండి చిడిగురువు వరకు 2 కిలోమీటర్లు రోడ్డు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ రోడ్డు పనులపై బుడ్డిగురువు, బంద గురువు, చిదిగరువు, రాళ్లగరువు గ్రామాల గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



