జగన్కు జైలు అధికారులు అనుమతి క్యాన్సిల్

AP: YSRCP అధినేత వైఎస్ జగన్కు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో ములాఖత్ క్యాన్సిలయ్యింది. జగన్ సమయానికి జైలు వద్దకు చేరుకోకపోవడంతో అనుమతి ఇవ్వలేమని శ్రీకాకుళం జిల్లా అంపోలు జైలు అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటలలోపు మాత్రమే ములాఖత్కు అనుమతి ఉంటుందని ఆయనకు స్పష్టం చేశారు. దింతో స్టేషన్ బయట అప్పలరాజు ఫామిలీతో మాట్లాడారు.



