← Back to news

మూగజీవాలకు టీకాలు వేయండి మహాప్రభో

By citu &DYFI malluru chandra shekar Malluru· 3d ago· Kuppenakuntla, Penuballi, Khammam
మూగజీవాలకు టీకాలు వేయండి మహాప్రభో

ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండలంలో పశువుల ఆరోగ్యం ప్రధాన ఇష్యూ అయ్యింది. వానాకాలం వస్తోంది కాబట్టి, గొర్రెలకు, మేకలకు వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. పాత కుప్పనగుంట్లలో ఈ మేరకు జరిగిన సమావేశంలో జీఎంపీఎస్ ఖమ్సం జిల్లా నాయకుడు మాట్లాడుతూ "పశుసంవర్ధక శాఖ వెంటనే ముందుకు రావాలి. వ్యాధులు రాకుండా టీకాలు, నులిపురుగుల మందులు ఉచితంగా ఇవ్వాలి. ప్రతి గ్రామంలో పశువైద్య శిబిరాలు పెట్టాలి.<br>పశువులు చనిపోతే రైతులకు పరిహారం ఇవ్వాలని" అని డిమాండ్ చేశారు. మీ ఊళ్లో ఉన్న గొర్రెలకు, మేకలకు టీకాలు వేశారా? కామెంట్ చేయండి.

More in Local