SIR ఫేస్ 2

TG : హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో SIR ప్రక్రియ ఫేస్ 2 ను విజయవంతం చేయాలని పరకాల AMC చైర్మన్, నియోజకవర్గ ఇంచార్జ్ చందుపట్ల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఉండేలా బూత్ల వారీగా వివరాలను పరిశీలించాలని BLAలకు సూచించారు. ప్రజలకు ఈ ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ పనిచేయాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా అందరూ కృషి చేయాలన్నారు.



