← Back to news

కుటుంబ కలహాలకు బలి.. చివరి చూపుకొచ్చి చావు

By siva· 6d ago· గుంటూరు
కుటుంబ కలహాలకు బలి.. చివరి చూపుకొచ్చి చావు

AP : గుంటూరు కొండా వెంకటప్పయ్య కాలనీలో దారుణ హత్య జరిగింది. సూర్యాపేటలో పాత సామాన్ల వ్యాపారం చేసే పెండ్ర చిన్న (55) అనే వ్యక్తి, తన బాబాయ్ మత్తయ్య చనిపోవడంతో చివరి చూపు చూసేందుకు గుంటూరు వచ్చాడు. ఫ్యామిలీ గొడవల వల్ల అక్కడికొచ్చిన దుండగులు అతడిపై పదునైన కత్తులతో దాడి చేయడంతో చిన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

More in Local