బెళగావిలో ఘోర రోడ్డు ప్రమాదం
కర్ణాటక రాష్ట్రం బెళగావిలో KSRTC బస్సు, మోటార్ సైకిల్ ఢీకున్నాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతుల వివరాలు తెలుసుకొని వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.



