← Back to news

రూ.300 ఇచ్చి మొబైల్స్ పెట్టుకుని కాపీ కొట్టిన స్టూడెంట్స్

By DS· 23 Apr 2026· visakhapatnam
రూ.300 ఇచ్చి మొబైల్స్ పెట్టుకుని కాపీ కొట్టిన స్టూడెంట్స్

మహారాష్ట్రలోని చంద్రపూర్ లో షాకింగ్ ఇన్నిడెంట్ బయట పడింది. బి.ఏ సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ ఇద్దరు ఎగ్జామ్ హాల్ లో బాహా టంగా సెల్ ఫోన్స్ పెట్టుకుని కాపీ కొట్టడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాపీలు జరగకుండా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం చెబుతుంటే వీరు మాత్రం ఎగ్జామ్ కండక్ట్ చేసే అధికారులకు రూ.300 లంచమిచ్చి ఫోన్లు దగ్గరుంచుకుని గూగుల్ లో ఆన్సర్స్ వెతుకుతూ ఎగ్జామ్ రాశారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.