అర్ధరాత్రి హాస్టల్లో అమ్మాయిలపై అటాక్!
ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక గర్ల్స్ హాస్టల్లో ఉండే ఇద్దరు అమ్మాయిలను శుభమ్ అనే పర్సన్ టార్చర్ పెట్టడంతో. వాళ్లు పోలీసులకు కంప్లైంట్ చేసి అరెస్ట్ చేయించారు. దాంతో కక్ష పెంచుకున్న శుభమ్.. మే 17న బెయిల్పై బయటకు వచ్చాడు. అదే రోజు నైట్ ఫుల్గా ఆల్కహాల్ తాగి, ఆ అమ్మాయిల హాస్టల్ రూమ్లోకి వెళ్ళి దారుణంగా కొట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్కి వచ్చి అతడిని మళ్లీ అరెస్ట్ చేశారు.



