స్నేహితులు దాడి.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య!

విశాఖపట్నంలో విషాదం చోటుచేసుకుంది. పుట్టినరోజు వేడుకల కోసం వెళ్లిన 27ఏళ్ల శాంతికుమారి అనే యువతి తన ఫ్రెండ్స్ దాడి చేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. Birthday పార్టీ లో ఆల్కహాల్ తాగిన తర్వాత జరిగిన గొడవలో తన ఫ్రెండ్స్ ఆమె మీద దాడి చేసారు. ఈ అవమానం తట్టుకోలేక లాడ్జి గదిలో ఫ్యాన్కు ఉరేసుకుంది. పోలీసులు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అరగంటలో వస్తానన్న కూతురు శవమై కనిపించడంతో తల్లి కన్నీరుమున్నీరవుతోంది.



