← Back to news

స్నేహితులు దాడి.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య!

By sahani· 16 Apr 2026· Telugu Report· Vishakapatnam
స్నేహితులు దాడి.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య!

విశాఖపట్నంలో విషాదం చోటుచేసుకుంది. పుట్టినరోజు వేడుకల కోసం వెళ్లిన 27ఏళ్ల శాంతికుమారి అనే యువతి తన ఫ్రెండ్స్ దాడి చేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. Birthday పార్టీ లో ఆల్కహాల్ తాగిన తర్వాత జరిగిన గొడవలో తన ఫ్రెండ్స్ ఆమె మీద దాడి చేసారు. ఈ అవమానం తట్టుకోలేక లాడ్జి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. పోలీసులు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అరగంటలో వస్తానన్న కూతురు శవమై కనిపించడంతో తల్లి కన్నీరుమున్నీరవుతోంది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.