డబ్బు కోసం పిన్నిని చంపి కాల్చేసిన మహిళ!

కర్ణాటకలో డబ్బు, బంగారం కోసం నాగలక్ష్మి అనే మహిళ తన ప్రియుడితో కలిసి సొంత పిన్నిని మర్డర్ చేసింది. అడవిలో చంపేసి, శవంపై పెట్రోల్ పోసి కాల్చేశారు. ఏడాది తర్వాత లభించిన ఎముకలు, పుర్రె ఆధారంగా పోలీస్ లు ఇన్వెస్టిగేషన్ చేసారు. లేటెస్ట్ టెక్నాలజీ హెల్ప్ తో నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కిరాతక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.



