వైఫ్ చనిపోయిన రెండు రోజులకే హస్బండ్ సూసైడ్!

మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఒక shocking ఇన్సిడెంట్ జరిగింది. సిద్ధార్థ్, మేఘన అనే కపుల్కి మ్యారేజ్ అయిన వన్ మంత్ లోపే ఇద్దరూ సూసైడ్ చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత వీరు ఓన్లీ 5 డేస్ మాత్రమే కలిసి ఉన్నారు. ఆ తర్వాత పుట్టింటికి వెళ్లిన మేఘన అక్కడ ఉరి వేసుకుని చనిపోయింది. భార్య డెత్ తో డిప్రెషన్లోకి వెళ్లిన భర్త సిద్ధార్థ్. రెండు రోజులకే బాత్రూమ్లో సూసైడ్ చేసుకున్నాడు. ఈ చావుల వెనుక ఉన్న రీజన్స్ ఏంటో తెలుసుకోవడానికి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.



