← Back to news

మూడు వేల కోసం పెహల్గాం ఉగ్రవాదులకు ఆశ్రయం !

By DS· 22 Apr 2026· visakhapatnam
మూడు వేల కోసం  పెహల్గాం ఉగ్రవాదులకు ఆశ్రయం !

పెహల్గాం దాడి గురించి స్థానికులు ఇద్దరికి ముందే తెలిసినా పోలీసులకు చెప్పలేదనే చేదు నిజం బయటపడింది. స్థానికులు బషీర్ అహ్మద్, పర్వేజ్ అహ్మద్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చారని దర్యాప్తులో తేలింది.ఆయుధాలతో వచ్చిన టెర్రరిస్టులు ఐదు గంటల పాటు వీరి ఇళ్లలో ఉండి ఆపై వెళిపోయారని తేలింది. వారు పంజాబీ, హిందీ భాషలు కలగలిపి మాట్లాడారని, ఆశ్రయం ఇచ్చినందుకు మూడు వేలు ఇచ్చారని అధికారులు తెలిపారు.మరుసటి రోజు పెహల్గాంలో పొదల మాటున దాక్కుని టూరిస్టులను టార్గెట్ చేసారని అధికారులు తెలిపారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.