← Back to news

రైతులు, నిర్వాసితులకు న్యాయం చేయండి !- EASశర్మ

By DS· 31 Jul 2026· prajasakthi· visakhapatnam
రైతులు, నిర్వాసితులకు న్యాయం చేయండి !- EASశర్మ

భోగాపురం ఎయిర్ పోర్టు కోసం భూములిచ్చిన రైతులకు శాశ్వత జీవనోపాధి కల్పించాలని,పరిహారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఇఎఎస్‌.శర్మ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎపి పరిశ్రమలు, ఫ్యాక్టరీలలో స్థానిక అభ్యర్థుల ఉపాధి చట్టం - 2019 ప్రకారం 75 శాతం ఉద్యోగాలను లోకల్స్ కే ఇచ్చేలా జీఎంఆర్ సంస్థను ఆదేశించాలన్నారు. అటు విశాఖ ఎయిర్ పోర్టుపై ఆధారపడిన వారికి కూడా న్యాయం చేయాలన్నారు.సమస్యలకు శాశ్వత పరిష్కారంగా పరిహారం, ఉపాధి భద్రత, స్థానికులకు ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు.

More in News