బ్రేకప్ చెప్పిందని ఆఫీస్ లోనే చంపేశాడు!
పంజాబ్లోని మొహాలీలో ఒక షాకింగ్ మర్డర్ జరిగింది. ఒకే కంపెనీలో వర్క్ చేస్తున్న డింపిల్ (30), హర్జిందర్ సింగ్ (39) మూడేళ్లుగా రిలేషన్లో ఉన్నారు. రీసెంట్గా డింపిల్ అతనికి బ్రేకప్ చెప్పి. తనను కలవద్దని వార్నింగ్ ఇచ్చింది. దీన్ని తట్టుకోలేని హర్జిందర్, అందరూ చూస్తుండగానే ఆఫీసులోనే ఆమెపై కత్తితో దాడి చేసి చంపేశాడు. ఆ తర్వాత అదే కత్తితో తను కూడా పొడుచుకుని ఆత్మహత్యకు ట్రై చేశాడు. ప్రజెంట్ అతను క్రిటికల్ కండిషన్లో హాస్పిటల్లో ఉన్నాడు. ఈ ఘోరానికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



