← Back to news

PoKలో 20 మంది ప్రాణాలు బలిగొన్న పాకిస్థాన్ భద్రతా బలగాలు

By విశీ· 28 Jul 2026
PoKలో 20 మంది ప్రాణాలు బలిగొన్న పాకిస్థాన్ భద్రతా బలగాలు

PoKలో ఎన్నికలను బహిష్కరిద్దామని నిరసనలు చేస్తున్నవారిపై పాకిస్థాన్ భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. 24 గంటల్లో 20 మంది చనిపోయారని, 50 మందికిపైగా గాయపడ్డారని స్థానికులు చెబుతున్నారు. జూన్ 5 నుంచి ఇప్పటివరకు 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంటున్నారు. ఈ వివరాలను పూర్తిగా ధృవీకరించలేదు. ప్రస్తుతం PoKలో భారీ భద్రత, ఇంటర్నెట్ ఆంక్షల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

More in India