పాస్ చేయమని ఇంటర్ బోర్డుకు స్టూడెంట్ ఫోన్!

విశాఖకు చెందిన ఓ ఇంటర్ స్టూడెంట్ రిసల్ట్స్ కి ముందే బోర్డు ఆఫీసర్స్ కి ఫోన్ చేసి, తనను పాస్ చేయాలని కోరాడు. ఎక్సామ్ లో ఏం రాక Question Paperనే మూడుసార్లు రాశానని, ఆన్సర్ షీట్లో డబ్బులు కూడా పెట్టానని చెప్పడంతో ఆఫీసర్స్ షాకయ్యారు. పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసి, అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు. సప్లిమెంటరీ ఏక్షామ్స్ బాగా రాయమని చెప్పారు. ఆ స్టూడెంట్ ఫైవ్ సబ్జెక్టుల్లో Fail అయ్యాడు.



