భర్త శవం.. భార్యే విలన్!

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామంలో దారుణం జరిగింది. భార్య స్వరూప తన లవర్ తో కలిసి భర్త మహిపాల్ (29)ని దారుణంగా మర్డర్ చేసింది. ఆ తర్వాత అది హార్ట్ ఎటాక్, ఉరి వేసుకుని చనిపోయాడంటూ అబద్దాలతో డ్రామాలు ఆడింది. కానీ, శవం మెడపై లోతైన గాయం ఉండటంతో గ్రామస్తులకి డౌట్ వచ్చి పోలీసులకి కంప్లైంట్ చేశారు. కేసు ఫైల్ చేసిన పోలీసులు ఇన్వెస్టిగేషన్లో అసలు నిజం బయటపెట్టారు. నిందితులను అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు.



