10 ఇయర్స్ గర్ల్ మర్డర్.. సీరియస్ అయిన CM విజయ్!

తమిళనాడులోని కోయంబత్తూరులో సరుకులు కొనడానికి బయటకు వెళ్లిన 10 years గర్ల్ కిడ్నాప్ అండ్ మర్డర్కి గురైంది. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు ఆల్రెడీ అరెస్ట్ చేశారు. దీనిపై CM జోసెఫ్ విజయ్ ట్వీట్ చేస్తూ. ఇలాంటి క్షమించరాని క్రైమ్ ను అస్సలు accept చేయమని, నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చేస్తామని X లో పోస్ట్ చేశారు. ప్రెసెంట్ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్ DGP స్వయంగా కోయంబత్తూరు వెళ్లారు.



