← Back to news

భారత్‌లో హాలీవుడ్ చిత్రాల సునామీ!

By Balakrishna· 1 Aug 2026
భారత్‌లో హాలీవుడ్ చిత్రాల సునామీ!

ఇటీవల విడుదలైన 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' చిత్రం మొదటి రోజే భారతదేశ బాక్సాఫీస్ వద్ద రూ.61 కోట్లు రాబట్టి ఆకట్టుకుంది. దీనికి ముందే క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన 'ది ఒడిస్సీ' విడుదలైన తొలి రోజే రూ.16.9 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.మన దేశంలో ప్రముఖ స్థానిక నటీనటుల సినిమాలకు లభించే స్థాయిలో హాలీవుడ్ సినిమాలు, దర్శకులకు క్రేజ్ పేరగడం విశేషం.

More in Cinema