← Back to news

🏸గాయత్రి, త్రిసాని అభినందించిన CM రేవంత్

By Srisailam· 25 Aug 2026· Saidabad
🏸గాయత్రి, త్రిసాని అభినందించిన CM రేవంత్

TG : వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ఉమెన్స్ డబుల్స్‌లో కాంస్య పతకం (Bronze Medal) గెలిచిన గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీలను CM రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. కోచ్ పుల్లెల గోపీచంద్, పీవీవీ లక్ష్మితో కలిసి వారు CMని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. మెడల్ సాధించినందుకు వీరికి CM బెస్ట్ విషెస్ చెప్పారు.

🏸గాయత్రి, త్రిసాని అభినందించిన CM రేవంత్
🏸గాయత్రి, త్రిసాని అభినందించిన CM రేవంత్

More in Local