పీఎం మోడీ రిజైన్.. ఇది నిజమేనా!

సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ప్రధానిమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన ఓ ఫేక్ రిజిగ్నేషన్ లెటర్ను ప్రభుత్వం గుర్తించి హెచ్చరించింది. 'ఈ లెటర్ ఫేక్ అని, ప్రధానమంత్రి అటువంటి లేఖను జారీ చేయలేదని, దానిపై ఆయన సంతకం చేయలేదని' స్పష్టం చేసింది. 'ఏదైనా సమాచారాన్ని నమ్మే ముందు అఫీషియల్ సోర్సులు ద్వారా సరిచూసుకోండి' అని PIB ఫ్యాక్ట్చెక్ 'X' లో పోస్ట్ చేసింది.



