పెట్రోల్ పంపుల్లో UPI ఛార్జీలు వద్దంటున్న డీలర్లు

2వేల రూపాయల దాటిన UPI పేమెంట్స్పై MDR ఛార్జీలు విధించడంపై ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ (AIPDA) అభ్యంతరం తెలిపింది. ఈ ఛార్జీల నుంచి పెట్రోల్ డీలర్లకు ఎగ్జెంప్షన్ ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరింది. లీటర్పై మార్జిన్ ఫిక్స్డ్గా ఉన్నందున ఎక్స్ట్రా ట్రాన్సాక్షన్ ఛార్జీలు డీలర్లపై భారం పెంచుతాయని తెలిపింది. క్రెడిట్, డెబిట్ కార్డు లేదా UPI ఏదైనా వాడినా డీలర్ మార్జిన్ పెరగదని లేఖలో పేర్కొంది.





