← Back to news

మొహమాటానికి పోతే మిగిలేది టెన్షన్, ఆవేదనే !

By DS· 23 Jul 2026· Delhi
మొహమాటానికి పోతే మిగిలేది టెన్షన్, ఆవేదనే !

అందరినీ మెప్పించడానికి "అవును" అనడం ప్రశాంతతను ఇవ్వకపోగా మనశ్శాంతిని దూరం చేస్తుంది. మనసులో అసంతృప్తిని దాచుకుని బయటకు నవ్వడం నిజమైన శాంతి కాదు. "ఎవరినీ బాధ పెట్టకూడదు" అనే ఆలోచనతో స్వంత ఒపీనియన్ ను అణచి వేసుకోవడం వల్ల టెన్షన్, ఆవేదన పెరుగుతాయి. కోపం లేకుండా, స్పష్టంగా "లేదు" అని చెప్పడం నేర్చుకున్నప్పుడే అసలైన ఆనందం, ఆత్మగౌరవం లభిస్తాయని ‘ద మోస్ట్ ట్రూత్‌ఫుల్ బుక్ ఆఫ్ లైస్: ఎ గైడ్ టు ఓవర్‌కమింగ్ యువర్ లిమిటింగ్ సెల్ఫ్’ అనే సైకాలజీ గైడ్ చెబుతోంది. దీని రచయిత అంకిత్ భంజ్.

More in General