← Back to news

డి- గ్యాంగ్ కి కోపమొచ్చింది... ఎందుకో తెలుసా?

By DS· 1 Jun 2026· Ndtv· Mumbai
 డి- గ్యాంగ్ కి కోపమొచ్చింది... ఎందుకో తెలుసా?

బాలీవుడ్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్' సక్సెస్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ (D-Company)కి తెగ కోపం తెప్పించింది. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించగా, దావూద్‌ను పోలిన 'బడే సాహెబ్' అనే క్యారెక్టర్‌ను మరణశయ్య పై చూపించారు. దీంతో దావూద్ ఇంకా బతికే ఉన్నాడని నమ్మించడానికి ముంబైలో వీళ్ళు మళ్లీ యాక్టివ్ అయ్యారు. కొత్తగా మనుషులను రిక్రూట్ చేసుకుని, పాకిస్తాన్ ISI సాయంతో ట్రైనింగ్ ఇప్పించి, మున్నా జింగాడా అనే షూటర్ ద్వారా ఒక పెద్ద టెర్రర్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.