కన్న కూతురిని చంపి తల్లి ఆత్మహత్య!

బెంగళూరులో 40 ఏళ్ల సువర్ణ అనే మహిళ తన 14 ఏళ్ల కూతురు కారుణ్యను గొంతునులిమి చంపేసింది. ఆ తర్వాత తను కూడా ఫ్యాన్కు ఉరివేసుకుని Suicide చేసుకుంది. శనివారం ఉదయం ఇంట్లో ఎలాంటి అలికిడి లేకపోవడంతో పొరుగింటివారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీస్ లు డోర్స్ ఓపెన్ చేసి చూడగా ఇద్దరూ శవమై కనిపించారు. ఎందుకు తల్లి ఇలా చేసింది అని పోలీసులు ప్రెసెంట్ ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.



