← Back to news

కన్న కూతురిని చంపి తల్లి ఆత్మహత్య!

By sahani· 15 Apr 2026· Telugu Report· Bangalore
కన్న కూతురిని చంపి తల్లి ఆత్మహత్య!

బెంగళూరులో 40 ఏళ్ల సువర్ణ అనే మహిళ తన 14 ఏళ్ల కూతురు కారుణ్యను గొంతునులిమి చంపేసింది. ఆ తర్వాత తను కూడా ఫ్యాన్‌కు ఉరివేసుకుని Suicide చేసుకుంది. శనివారం ఉదయం ఇంట్లో ఎలాంటి అలికిడి లేకపోవడంతో పొరుగింటివారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీస్ లు డోర్స్ ఓపెన్ చేసి చూడగా ఇద్దరూ శవమై కనిపించారు. ఎందుకు తల్లి ఇలా చేసింది అని పోలీసులు ప్రెసెంట్ ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.