బర్త్డే సెలబ్రేషన్స్లో ఘోరం!

వైజాగ్కు చెందిన రాధా గాయత్రి (27), శ్రీచరణ్లకు గతేడాది మ్యారేజ్ అయింది. రీసెంట్గా బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ముస్సోరీ హోమ్స్టేకి వెళ్లగా, అక్కడ గాయత్రి అపస్మారక స్థితిలో శవమై కనిపించింది. అల్లుడే తమ కూతురిని మర్డర్ చేశాడంటూ పేరెంట్స్ కంప్లైంట్ చేయడంతో కలెక్టర్ విచారణకు ఆర్డర్ ఇచ్చారు. దీంతో పోలీసులు శ్రీచరణ్ను అరెస్ట్ చేశారు. తమకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే పోస్ట్మార్టమ్ ఎందుకు చేశారని గాయత్రి పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. పోలీసులు కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.



