← Back to news

రైల్లో ఇవి కూడా దొంగతనం చేస్తున్నారా?

By Nani· 18 Jul 2026
రైల్లో ఇవి కూడా దొంగతనం చేస్తున్నారా?

భారతీయ రైల్వే AC కోచ్‌లలో బెడ్‌షీట్లు, టవల్స్, దుప్పట్లు మాయమవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. 2022 నుంచి 2026 మే వరకు మొత్తం 1.27 కోట్లకు పైగా లెనిన్ వస్తువులు మిస్సయ్యాయని RTI ద్వారా తెలిసింది. ఈ చోరీల వల్ల రూ.104 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు సమాచారం. ఎక్కువగా ఫేస్ టవల్స్, బెడ్‌షీట్లు, పిల్లో కవర్లు ప్రయాణికులు తీసుకెళ్తున్నారని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులు రైల్వే వస్తువులను ఇంటికి తీసుకెళ్లొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

More in News