గ్రాండ్గా WAPL సీజన్-1.. ట్రోఫీ లాంచ్ చేసిన బ్రాహ్మణి

AP: మంగళగిరి స్టేడియంలో ఉమెన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (WAPL) సీజన్-1 గ్రాండ్గా ప్రారంభమైంది. ఈ ఈవెంట్కు నారా బ్రాహ్మణి, భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ చీఫ్ గెస్టులుగా అటెండ్ అయ్యారు. బ్రాహ్మణి మాట్లాడుతూ.. మహిళలకు WAPL మంచి ప్లాట్ఫామ్ అని, నెక్ట్స్ జనరేషన్కు ఈ టోర్నమెంట్ ఇన్స్పిరేషన్గా నిలుస్తుందన్నారు. టాలెంట్కు ఛాన్స్ దొరికితే నమ్మకంగా యూజ్ చేసుకోవాలని యువతకు సూచించారు. తరువాత బ్రాహ్మణి WAPL ట్రోఫీని లాంచ్ చేశారు. ఫస్ట్ మ్యాచ్లో అమరావతి ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్ మ్యాచ్ జరుగుతోంది.




