← Back to news

కిడ్నీ స్టోన్ కోసం వెళ్తే.. రెండు కిడ్నీలు తీసేశారు!

By sahani· 16 Apr 2026· Telugu Report· Madhya pradesh

మధ్యప్రదేశ్‌లోని సత్నాలో డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఘోరం జరిగింది. కిడ్నీలో రాళ్ల తొలగింపు కోసం ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్లిన రవిరాజ్ అనే వ్యక్తికి, డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల రెండు కిడ్నీలను తొలగించారు. పరిస్థితి విషమించి ఇన్ఫెక్షన్ సోకడంతో ట్రీట్మెంట్ మద్యలోనే అతను చనిపోయాడు. డాక్టర్ తన తప్పు ఒప్పుకోవడంతో స్థానికులు భారీగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన అక్కడ పెద్ద Sensation అయ్యింది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.