బి.సి. హాస్టల్లో విద్యార్థిని అనుమానాస్పద మృతి!
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బి.సి. గర్ల్స్ హాస్టల్ లో 8త్ క్లాస్ స్టూడెంట్ శ్రావణి అనుమానాస్పదంగా చనిపోయింది. ఆ అమ్మాయి గుండెపోటుతో చనిపోయిందని హాస్టల్ స్టాఫ్ చెబుతున్నారు, పేరెంట్స్ మాత్రం తమ కూతురి మరణంపై అనుమానాలు ఉన్నాయని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించి న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.



