మతం అడిగి మరీ దాడి!

నిన్న ఎర్లీ మార్నింగ్ ముంబై దగ్గర మీరా రోడ్ లో ఒక భయంకరమైన ఇన్సిడెంట్ జరిగింది. జైబ్ జుబైర్ అన్సారీ (31) అనే పర్సన్ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ని (రాజ్కుమార్ మిశ్రా, సుబ్రతో సేన్) కత్తితో పొడిచాడు. ముందుగా వాళ్ళ మతం ఏంటో అడిగి, "కల్మా" చదవమని ఫోర్స్ చేసాడు. వాళ్ళు చదవలేదని కోపంతో వారి మీద అటాక్ చేసాడు. వెంటనే అన్సారీ ని పోలీసులు అరెస్ట్ చేసారు. మిశ్రా కండిషన్ ఇప్పుడు సీరియస్ గా ఉంది. పోలీస్ సోదా లో అన్సారీ ఇంట్లో ISIS అనే ఒక అరబిక్ టెర్రరిస్టు గ్రూప్ వి కొన్ని పేపర్స్ దొరికాయి. అంటే అతను ఒక టెర్రరిస్టు అని అనుమాణిస్తున్నారు. ఇప్పుడు మహారాష్ట్ర ATS ఈ కేసు ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.



