← Back to news

వేలాది మంది స్టూడెంట్స్ గోడు వినరా- ప్రియాంక గాంధీ

By sahani· 21 Jul 2026· Delhi

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న యువత ఎదుర్కొంటున్నది చాలా జెన్యూన్ ప్రాబ్లమ్ అని ప్రియాంక గాంధీ స్పందించారు. ఇది ఒక్కరిది కాదు, వేలాది మంది పేద విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయమని, వెంటనే ప్రధానమంత్రి విద్యార్థులను పిలిపించి మాట్లాడి, వారి బాధలను అర్థం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పేపర్ లీకేజీలు, సమస్యలకు బాధ్యత వహిస్తూ సంబంధిత మినిస్టర్ వెంటనే రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు.

More in Politics