National· 2d ago
రామ మందిర్కు ఫస్ట్ CEO ఎవరు? నేడు ఫైనల్ డెసిషన్!
అయోధ్య రామ మందిర్ ట్రస్ట్కు ఫస్ట్ CEO సెలెక్షన్పై ఈరోజు క్లారిటీ రానుంది. 5,500కుపైగా అప్లికేషన్లు రావడంతో చివరకు ముగ్గురు పేర్లు ఫైనల్ రేసులో నిలిచాయి. ఉత్తరప్రదేశ్ మాజీ IPS ఆఫీసర్, ‘ఎన్కౌంటర్ స్పెషలిస్ట్’గా పేరున్న రాజేశ్ పాండే, మాజీ అయోధ్య DM యోగేశ్వర్ రామ్ మిశ్రా, మాజీ బిహార్ DGP పరేష్ సక్సేనా ఈ రేసులో ఉన్నారు. వీరిలో ఒకరిని ట్రస్ట్ CEOగా సెలెక్ట్ చేయనుంది. CEOగా ఆలయ అడ్మినిస్ట్రేషన్, భక్తుల రద్దీ, సెక్యూరిటీ, ప్రభుత్వ శాఖలతో కోఆర్డినేషన్ వంటి మేజర్ రెస్పాన్సిబిలిటీస్ చూడాల్సి ఉంటుంది.