← Back to news

96 క్వింటాళ్ల PDS బియ్యం పట్టివేత..!

By Aarav· 9h ago
96 క్వింటాళ్ల PDS బియ్యం పట్టివేత..!

తూర్పుగోదావరి జిల్లా కిల్లంహడి మండలం కృష్ణవరం గ్రామంలో విజిలెన్స్, పోలీసులు వాహన తనిఖీలు చేశారు. అక్రమంగా తరలిస్తున్న 96 క్వింటాళ్ల PDS బియ్యం పట్టుకున్నారు. బియ్యం విలువ సుమారు రూ.18 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అక్రమ రవాణాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడితో అక్రమ మాఫియాకు చెక్ పడిందా..? మీ ఊరిలో ఇలాంటి అక్రమాలు ఉన్నాయా? మీ వార్త పంపండి!

More in Politics