బ్రిజ్ భూషణ్, వినోద్ తోమర్ నిర్దోషులు

మహిళా రెజర్ల లైంగిక వేధింపుల కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. 2023లో రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా చేసిన నిరసనలతో ఈ కేసు నమోదైంది. ఢిల్లీ పోలీసులు 2023 జూన్లో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు భారత కుస్తీ సమాఖ్య(WFI) మాజీ చీఫ్, మాజీ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్, వినోద్ తోమర్లను నిర్దోషులుగా గుర్తిస్తూ తీర్పు ఇచ్చింది.


