← Back to news

‘Adivasi School Thik Karo’ క్యాంపెయిన్‌: అభిజీత్ దిప్కే

By Mahesh· 1h ago· ANI· Maharashtra
‘Adivasi School Thik Karo’ క్యాంపెయిన్‌: అభిజీత్ దిప్కే

మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో ఈరోజు మీడియా సమావేశంలో CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే‘ఆదివాసీ స్కూల్ ఠీక్ కరో’ క్యాంపెయిన్‌ను ప్రకటించారు. గిరిజన ప్రాంతాల్లోని స్కూళ్లలో సరైన ఫెసిలిటీస్, బెడ్స్, నాణ్యమైన ఫుడ్ లేవని ఆరోపించారు. మహారాష్ట్ర ఆశ్రమ పాఠశాలల్లో రెండేళ్లలో 590 మందికి పైగా స్టూడెంట్స్ చనిపోయారని ఆయన అన్నారు. పాముకాట్ల ఘటనలపైనా ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థులకు బెస్ట్ ఎడ్యుకేషన్, మెరుగైన సదుపాయాలు అందాలని కోరారు.

More in National

‘మోదీ భక్తుడి’కి దాదాసాహెబ్ ఫాల్కే..నెటిజన్ల కామెంట్స్
National· 3h ago

‘మోదీ భక్తుడి’కి దాదాసాహెబ్ ఫాల్కే..నెటిజన్ల కామెంట్స్

కన్నడ నటుడు అనంత్ నాగ్‌కు ఇవాళ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు. గతంలో తనను తాను బహిరంగంగా ‘మోదీ భక్తుడి’గా ఆయన ప్రకటించుకున్న విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది. 2022 నవంబర్ 16న బెంగళూరులో కర్ణాటక మీడియా అకాడమీ నేషనల్ ప్రెస్ డే కార్యక్రమంలో ‘మన ప్రధాని ఎనిమిదిన్నర సంవత్సరాల్లో ఒక్క రోజు సెలవు తీసుకోకుండా పూర్తి నిబద్ధతతో పని చేశారు. నేను మోదీజీ భక్తుడినని చెప్పడానికి నాకు ఎలాంటి సంకోచం లేదు’ అని ఆయన అన్నారు. ఆ భక్తే ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇప్పించిందని పలువురు కామెంట్ చేస్తున్నారు.