← Back to news

కావాలంటే మీరూ ఎలక్షన్స్‌లో నిల్చోండి: కంగనా రనౌత్

By విశీ· 20 Jul 2026· దిల్లీ

కావాలంటే మీరూ ఎలక్షన్స్‌లో నిల్చొని గెలవండి. అంతేకానీ, ప్రభుత్వంలో ఎవరు ఉండాలో, ఎవరు ఉండకూడదో చెప్పొద్దు అంటూ ఎంపీ, నటి కంగనా రనౌత్ అన్నారు. దిల్లీలో జరుగుతున్న సీజేపీ నిరసనలను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు తాము తప్పకుండా సమాధానం చెప్తామని అన్నారు. ప్రతిపక్షాలు సభలో ఆందోళన చేయాలని అనుకుంటున్నాయని, దాన్ని తిప్పికొడతామని చెప్పారు.

More in India