← Back to news

పేపర్ లీకేజీ నివారణ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

By విశీ· 29 Jul 2026
పేపర్ లీకేజీ నివారణ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

పబ్లిక్‌ పరీక్షల(అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. మూజువాణి(మౌఖిక) ఓటు ద్వారా పార్లమెంట్‌ ఈ బిల్లును ఆమోదించింది. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్, ఇతర పరీక్షల్లో అవకతవకల నేపథ్యంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం ఈ బిల్లును తయారు చేసింది. దీనిపై పాలక, ప్రతిపక్ష సభ్యులు చర్చించారు. మధ్యాహ్నం లోక్‌సభ దీన్ని ఆమోదించింది.

More in India