Local· 23 Aug 2026
సైన్స్ను ప్రజల్లోకి తీసుకెళ్లిన మహానీయుడికి నివాళులు!
AP : ప్రముఖ శాస్త్రవేత్త, విద్యావేత్త డాక్టర్ ఎంపీ పరమేశ్వరన్ సంతాప సూచకంగా యానాంలో నివాళులర్పించారు. జనవిజ్ఞాన వేదిక, CITU నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సైన్స్ని కేవలం విశ్వవిద్యాలయాలకే పరిమితం చేయకుండా, సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి. నేటి తరానికి ఆయన నిజంగా ఒక మార్గదర్శి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవీపీ సత్యనారాయణ, దాట్ల దేవానందం, అశోక్, దుర్గాప్రసాద్, కుంచే సత్యనారాయణ, రాంబాబు, వాకపల్లి శాస్త్రి, బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు.